అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్లో అది కీలకమైన విభాగం. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. ఇసుక, మొరం అక్రమ రవాణా జరిగినా.. పీడీఎస్ దందా చేసినా దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సింది వారే..! కానీ,...
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మూడో టౌన్ పరిధిలో నివాసం ఉండే 9, 10వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు పెద్దలు మందలించడంతో...