అక్షరటుడే, ఎల్లారెడ్డి : లింగంపేట మండల కేంద్రంలో గురువారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలపై దాడికి పాల్పడిన...
అక్షరటుడే, వెబ్డెస్క్: కోల్కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రగతి శీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ), పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.....
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల రాజ్యమని.. మాలల పెత్తనమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి...
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కోసం ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం మెంట్రాజ్పల్లి వద్ద హైవేపై ఆందోళన...
అక్షరటుడే, ఇందూరు: విద్యా రంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన...