అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. ఈ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,...
అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి రైల్వే స్టేషన్ లో బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సిరిగోలే ఎర్రన్న హైదరాబాద్ లోని...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలో ఓ ఘరానా నిందితుడు తుపాకీతో పట్టుబడిన ఘటన కలకలం రేపింది. నాందేడ్కు చెందిన హరి అలియాస్ హరియా అనే నిందితుడు నిజామాబాద్కు వస్తుండగా.. గురువారం రాత్రి రైల్వే స్టేషన్లో...
అక్షరటుడే, వెబ్డెస్క్: కేఎస్ఆర్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అధునాతన హంగులను సమకూర్చుకోబోతోంది. రాబోయే కాలంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించనుంది. రూ.1,500 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ రూపురేఖలను సమూలంగా మార్చేసేందుకు...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : పోతంగల్ గ్రామానికి చెందిన సయ్యద్ మౌలానా అదృశ్యమైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మౌలానా అతని భార్య నెల్లూరు నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్లో సోమవారం రాత్రి...