అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ ఒకటో డివిజన్లోని కాలూర్ గ్రామస్తులు గ్రామంలోని రైస్ మిల్లులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈమేరకు గురువారం వీడీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మకరంద్ కు ఫిర్యాదు...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా రైస్మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు శనివారం ఉదయం నుంచి పలు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. కస్టం మిల్లింగ్ రైస్ నిల్వలు...
అక్షరటుడే, కామారెడ్డి: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలని డీఎస్వో మల్లికార్జున్ బాబు రైస్ మిల్లర్ల యజమానులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేట, సదాశివనగర్ మండలంలోని పలు రైస్...
అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలంలోని నాలుగు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణకుమార్ తెలిపారు. గత సీజన్ కు సంబంధించి ఈ మిల్లుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున సీఎంఆర్ ధాన్యాన్ని...