అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendara Modi )తో సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రి శ్రీధర్బాబుతో పాటు సీఎస్ శాంతికుమారి,...
అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం చోటు చేసుకుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సొరంగం కుంగిపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నట్లు గుర్తించినా...
అక్షరటుడే, వెబ్డెస్క్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్లో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో సొరంగంలో...
అక్షరటుడే, వెబ్డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. అధికారులు...