అక్షరటుడే, వెబ్డెస్క్: కాజీపేట నుంచి దాదర్ ముంబయి వరకు నడిచే కాజీపేట వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును జనవరి 30 వరకు పొడిగించారు. ఈరైలు వయా పెద్దపల్లి, ఆదిలాబాద్ మీదుగా వెళ్తుంది. ఈరైలును...
అక్షరటుడే, ఇందూరు: రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. దీపావళికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 29, నవంబర్ 5న సీఎస్టీ ముంబయి నుంచి కరీంనగర్ కు...
అక్షరటుడే, వెబ్డెస్క్: తిరుపతి - నిజామాబాద్ మధ్య నడిచే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును బోధన్ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్తో ఇటీవల దక్షిణమధ్య రైల్వే జోన్ జనరల్...
అక్షరటుడే, ఇందూరు: రైల్వేలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్ అన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన రన్నింగ్ రూంను...
అక్షరటుడే, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(పీఆర్వో) ఏ.శ్రీధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2011 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు చెందిన శ్రీధర్ గతంలో...