అక్షరటుడే, వెబ్డెస్క్: దేశంలో మొట్టమొదటి వర్టికల్(నిలువు) లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి పూర్తయింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. తమిళనాడులోని మండపం, రామేశ్వరం ద్వీపం మధ్యలో...
అక్షరటుడే, వెబ్డెస్క్: కొత్తగా నిర్మించిన పంబన్ వంతెనపై తాజాగా నిర్వహించిన హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ విజయమంతమైంది. రెండు కిలోమీటర్ల పొడవైన ఈ వారధి పైనుంచి వేగంగా దూసుకెళ్లింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా...
అక్షరటుడే, వెబ్డెస్క్ : గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని యూట్యూబ్లో ప్రచారం చేసి కేటుగాళ్లు అమాయకులను నమ్మించారు. వారి మాటలు నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు...
అక్షరటుడే, వెబ్డెస్క్ : ఇటీవల నిర్వహించిన బీజేపీ సభలో నటి కస్తూరి తెలుగువారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ 300 ఏళ్ల క్రితం ఒక...