అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలో కొత్త విద్యావిధానం అమలుకావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల జీవితం దుర్భరంగా మారిందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని...
అక్షరటుడే, ఇందూరు: డీఎస్సీ 2008 అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వీరిని ఒప్పంద ప్రతిపాదికన సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్...
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులకు ఒకరోజు వేతనం కట్ చేస్తు డీఈవో అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలకు సమయానికి రాకపోవడంతో ముందుగా షోకాజ్...
అక్షరటుడే, వెబ్డెస్క్: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థినిపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యవహారం మానవీయ నైతిక విలువలు, నమ్మకాలను ప్రశార్థకంగా మార్చుతోంది. కృష్ణగిరి సమీపంలోని ఓ...
అక్షరటుడే, వెబ్ డెస్క్: 317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌస్ కేసు కింద దరఖాస్తు చేసుకున్న వారిని బదిలీ చేస్తూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ...