హైదరాబాద్, అక్షరటుడే: గ్రూప్-2 పరీక్ష ప్రాథమిక 'కీ'ని 18న(శనివారం) విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈనెల 22 వరకు అభ్యర్థుల లాగిన్ లో అభ్యంతరాలను స్వీకరించనుంది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్...
అక్షరటుడే, వెబ్డెస్క్: టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ‘కీ’ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు ‘కీ’ ని చూసుకునేందుకు వెబ్సైట్ను సందర్శించవచ్చు. అభ్యంతరాలను ఈనెల 12వతేదీలోగా తెలపాలని టీజీపీఎస్సీ పేర్కొంది.
అక్షరటుడే, వెబ్డెస్క్ : టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ‘కీ’ని బుధవారం విడుదల చేయనుంది. ఈవిషయాన్ని మీడియా చిట్చాట్లో టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అలాగే రెండు రోజుల్లో గ్రూప్-2...
అక్షరటుడే, ఇందూరు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 45 మందికి ఆయా విభాగాల్లో పోస్టింగ్ లు...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్టంలోని ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్...