అక్షరటుడే, వెబ్డెస్క్: ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్టంలోని ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్...
అక్షరటుడే, ఇందూరు: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-2 పరీక్షలు ఆది, సోమవారం నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 19,854 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతి...
అక్షరటుడే, వెబ్డెస్క్: గ్రూప్-2 హాల్టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 15,16 తేదీల్లో రెండు సెషన్లలో...
అక్షరటుడే, వెబ్డెస్క్: గ్రూప్ -2 పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు కమిషన్ వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా, ఈనెల...
అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశంకు కమిషన్ సభ్యులు,...