అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అధికారులు 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కొన్ని కేంద్రాల...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాటు...
అక్షరటుడే, వెబ్డెస్క్ : తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు 8,180 పోస్టులకు గాను 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజన్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది.
అక్షరటుడే, కామారెడ్డి : టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ లో...