అక్షరటుడే, వెబ్డెస్క్: గ్రూప్- 3 పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈనెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని...
అక్షరటుడే, వెబ్డెస్క్ : గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1388...
అక్షరటుడే, వెబ్డెస్క్ : తెలంగాణలో ఈనెల 21 నుంచి ప్రారంభమైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈరోజుతో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 513 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 31,383 మంది...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఉర్దూ, మరాఠి మీడియాలకు చెందిన జూనియర్ లెక్చరర్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. కెమిస్ట్రీ, సివిక్స్ విభాగాల్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ఫలితాల కోసం...
అక్షరటుడే, వెబ్డెస్క్ : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలు ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు...