అక్షరటుడే, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను రాష్ట్రపతి వివరించనున్నారు.
అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం...
అక్షరటుడే, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మైనింగ్ విభాగంపై సమీక్షించనున్నారు....
అక్షరటుడే, ఆదిలాబాద్: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతర నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజ చేయనున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతర ఫిబ్రవరి...