అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని పూసలగల్లి లలితా అపార్ట్మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఒకటో టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు....
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో డ్రెయినేజీ పడి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా...
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. స్థానిక దత్తాత్రేయ మందిర్ పులాంగ్ వాగు వద్ద మృతదేహాన్ని గమనించిన...
అక్షరటుడే, కామారెడ్డిటౌన్: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి చెందినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 45-50 మధ్య ఉంటుందన్నారు. మృతుడు రైలులో బేల్ పూరీ...