అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో డీఈవో అశోక్ తో సమీక్ష నిర్వహించారు....
అక్షరటుడే, ఇందూరు: అమృత్-2 పథకంలో భాగంగా నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మ్యాన్ హోల్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. క్యాంప్ కార్యాలయంలో...
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని అహ్మదీబజార్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నెలరోజుల్లోగా ప్రారంభించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వ్యయంతో...
అక్షరటుడే, ఇందూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు....