అక్షరటుడే, వెబ్ డెస్క్: వేల్పూర్ లోని ఓ పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 45 వేలు సీజ్ చేశారు. అనంతరం వేల్పూర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement