Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఫాతిమా షేక్ చిత్రపటానికి ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్ పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎల్ సీ బాలరాజ్, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, మాంజూర్ ఖాన్, ఖాజా,నాగరాజు, దత్తాత్రేయ, నవీన్ కుమార్, శివ ప్రసాద్, ఫర్హాన , రిజ్వన, శ్రీదేవి, అనురాధ, జ్యోతి, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement