అక్షరటుడే, ఇందూరు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయక్ నగర్లో గల సేవాలాల్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement