Advertisement
అక్షరటుడే, ఇందల్వాయి: ప్రజాకవి గద్దర్ జయంతిని ఇందల్వాయి గ్రామంలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కిష్టయ్య, పాశం కుమార్, గంగరాజం, నర్సయ్య, గన్నారం శ్రీను, మల్లాపూర్ భూమన్న, తుకారాం నాయక్ పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement