Advertisement

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్ మార్గంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. మాధవ నగర్ నుంచి కంఠేశ్వర్‌ వైపు వస్తుండగా గూపన్‌పల్లి బ్రిడ్జిపై సైడ్ వాల్ ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. కారులోని వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Congress party | కాంగ్రెస్​లో పలువురి చేరిక