Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: భారత్, ఇంగ్లాండ్​ మధ్య బుధవారం తొలి టీ20 జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ఈడెన్​ గార్డెన్​లో మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్​తో భారత్​ ఐదు టీ20లు ఆడనుంది. ఇటీవల రెండు టెస్ట్​ సిరీస్​లు ఓడిన భారత్​.. ఈ సిరీస్​ గెలవాలనే పట్టుదలతో ఉంది.

Advertisement