MMTS | హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం
MMTS | హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్​షా కోట్​లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement