అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. తాగి బైకు నడుపుతుండగా పట్టుకున్న ఒకరికి ట్రాఫిక్ సీఐ వీరయ్య కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం శుక్రవారం నగరంలోని మార్నింగ్ కోర్టులో హాజరుపర్చారు. కాగా.. మేజిస్ట్రేట్ అహ్మద్ మోహియుద్దీన్ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement