Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: పీఎంపీఎఫ్​ నిజామాబాద్​ జిల్లా డైరీ, క్యాలెండర్లను టీపీసీసీ చీఫ్​ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. హైదరాబాద్​లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎంపీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం మోహన్​, ఉపాధ్యక్షులు లక్ష్మీరాజం, రవివర్మ, ఆర్గనైజింగ్​ కార్యదర్శి జితేందర్​, మండలాల అధ్యక్షులు దశరథ్, శ్రీనివాస్​, శ్యాం, అశ్వక్​ అలీ, సాయిలు, చాంద్​పాషా తదితరులు పాల్గొన్నారు.​

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Mlc kavitha | మన భాష మనకు గర్వకారణం : ఎమ్మెల్సీ కవిత