Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​, ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టీ20 జరగనుంది. రాజ్​కోట్​లో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. మూడో టీ20లోనూ గెలుపొంది సిరీస్​ కైవసం చేసుకోవాలని భారత్​ చూస్తోంది. కాగా ఇందులో విజయం సాధించి సిరీస్​ రేస్​లో ఉండాలని ఇంగ్లాండ్​ పట్టుదలతో ఉంది.

Advertisement