అక్షరటుడే, వెబ్డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్సార్సీపీ పార్టీ షాక్ తగిలింది. నూజివీడ్ మున్సిపల్ పీఠం టీడీపీ ఖాతాలో చేరింది. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement