Home ఆంధ్రప్రదేశ్ నూజివీడులో వైసీపీకి షాక్ ఆంధ్రప్రదేశ్ నూజివీడులో వైసీపీకి షాక్ By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్సార్సీపీ పార్టీ షాక్ తగిలింది. నూజివీడ్ మున్సిపల్ పీఠం టీడీపీ ఖాతాలో చేరింది. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. RELATED ARTICLESMORE FROM AUTHOR మోదీపై విశ్వాసంతోనే బీజేపీని గెలిపించారు: పవన్కళ్యాణ్ టీటీడీ బోర్డు రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ