Mopal | రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న బీజేపీ

MOPAL | రాజ్యాంగ విలువను కాలరాస్తున్నారు..
MOPAL | రాజ్యాంగ విలువను కాలరాస్తున్నారు..

అక్షరటుడే, మోపాల్: MOPAL | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం(Modi government) రాజ్యంగ విలువలను కాలరాస్తున్నారని టీపీసీసీ డెలిగేట్(TPCC Delegate) శేఖర్ గౌడ్ (Shekhar Goud) అన్నారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్​లో భాగంగా మోపాల్ (Mopal) మండలంలోని బాడ్సి, చిన్నాపూర్, కులాస్​పూర్​ గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అంబేద్కర్(Ambedkar) కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండలాధ్యక్షుడు సాయి రెడ్డి, బాడ్సి సొసైటీ ఛైర్మన్ మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Uranium | దేశంలో భారీగా యురేనియం నిల్వలు