అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : డ్రంకన్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందికి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఇందులో 19 మందికి జడ్జి రూ.43,500 జరిమానా విధించారు. ముగ్గురికి రెండు రోజుల చొప్పున, ఒకరికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement