ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం నగరంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. బైక్ ర్యాలీ తీసి ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు వివరించారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Traffic police | చలానా కోసం బైక్​ను ఆపిన ట్రాఫిక్ పోలీసు.. అదుపుతప్పి బస్సు కింద పడి వాహనదారుడి మృతి