Makloor | హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​

Makloor | హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​
Makloor | హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​

అక్షరటుడే, ఇందూరు : Makloor | ట్రాక్టర్​తో ఢీకొని ఒకరిని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్లు నార్త్​ రూరల్​ సీఐ శ్రీనివాస్​ North Rural CI Srinivas తెలిపారు. మాక్లూర్ Makloor మండలం చిక్లీ గ్రామానికి Chikli village చెందిన చిన్న గంగారాంను, అదే గ్రామానికి చెందిన కారం నవీన్​, ఎడగొట్టి ప్రసాద్​ హత్య చేశారు. గంగారాం తనకు ఉన్న అప్పులతో భూమిని విక్రయించాలి అనుకున్నాడు. ఆ భూమిని కారం నవీన్​ తన బావ brother-in-law నీరడి ముత్తన్న పేరు మీద కొనుగోలు చేశాడు.

Advertisement
Advertisement

అయితే ఎడగొట్టి ప్రసాద్​ అనే వ్యక్తికి గంగారాంనకు మధ్య మాటలు లేవు. ఈ భూమిని నవీన్​ ప్రసాద్​ కోసం కొనుగోలు చేశాడని తెలుసుకున్న నవీన్​ బాండ్​ పేపర్​ bond paper రాయడానికి నిరాకరించాడు. అయితే ఆ భూమి మాత్రం నవీన్​ సాగు land చేసుకుంటున్నాడు. కానీ గంగారాం ఏటా పంటను నాశనం చేసేవాడు. గ్రామంలో పంచాయతీ grama Panchayat పెట్టిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ నెల 13న పంట కోసే సమయంలో గంగారాం, నవీన్​తో గొడవ పడ్డాడు. దీంతో నవీన్​ ఎలాగైనా గంగారాంను హత్య చేయాలని పథకం పన్నాడు. తన ట్రాక్టర్​తో గంగారాంను ఢీకొట్టి హత్య చేశాడు. అయితే నవీన్​కు ప్రసాద్​ సహకరించారు. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్​కు తరలించారు.

Advertisement