Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కోసం రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను దృష్టిలో ఉంచుకొని దాదాపు 6,500 మంది అదనపు విద్యార్థులకు ఐఐటీలలో మౌలిక సదుపాయాలు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలిపారు.

Advertisement