Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పొట్టకొట్టవద్దని.. ఎన్నికలు కేవలం గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితమని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని.. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement