Bihar | కేంద్ర మంత్రి మనవరాలి హత్య

Bihar | కేంద్ర మంత్రి మనవరాలి హత్య
Bihar | కేంద్ర మంత్రి మనవరాలి హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్​లోని గయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రి జితన్​రామ్​ మాంఝీ మనవరాలు సుష్మను ఆమె భర్త హత్య చేశారు. ఆమెను భర్త రమేశ్​ గన్​తో కాల్చి చంపాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సుష్మ 14 ఏళ్ల క్రితం రమేశ్​ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement
Advertisement