Harish Rao | రాష్ట్రంలో వికృత పాలన: హరీశ్​రావు

Harish Rao | రాష్ట్రంలో వికృత పాలన : హరీశ్​రావు
Harish Rao | రాష్ట్రంలో వికృత పాలన : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో వికృత పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ(Rahul Gandhi)కి బహిరంగ లేఖ రాశారు. రాహుల్​గాంధీ సిద్ధాంతాలను రేవంత్‌ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

బుల్డోజర్‌ రాజ్‌ను కాంగ్రెస్‌ విమర్శించిందని.. కానీ తెలంగాణలో కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. హెచ్​సీయూ విద్యార్థులపై పోలీసులు దాడి చేసినా రాహుల్​ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్​రావు ప్రశ్నించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLC KAVITHA | ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్: కవిత