అక్షరటుడే, నిజామాబాద్‌ రూరల్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ‘వన్డే మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం’ కరపత్రాలను వీసీ యాదగిరిరావు మంగళవారం విడుదల చేశారు. నవంబర్‌ 6న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్‌ యాదగిరి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, అధ్యాపకులు పురుషోత్తం, రాజేశ్వర్‌, నర్సింలు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement