Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: CP NIZAMABAD | పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య(CP SAI CHAITANYA)ను జిల్లా విజిలెన్స్ మెంబర్ మార ప్రభు(MARA PRABHU) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
Advertisement
Advertisement