CP Sai Chaitanya | రక్తదాన శిబిరాల ఏర్పాటుకు సహకరిస్తాం : సీపీ సాయి చైతన్య

CP Sai Chaitanya | రక్తదాన శిబిరాల ఏర్పాటుకు సహకరిస్తాం : సీపీ సాయి చైతన్య
CP Sai Chaitanya | రక్తదాన శిబిరాల ఏర్పాటుకు సహకరిస్తాం : సీపీ సాయి చైతన్య
Advertisement

అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | జిల్లాలో తలసేమియా(thalassemia) పిల్లల కోసం రక్తదాన శిబిరాల(blood donation camps) ఏర్పాటుకు సహకరిస్తామని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. జిల్లా రెడ్​క్రాస్​(Red Cross) ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు ఆధ్వర్యంలో సభ్యులు సీపీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రెడ్​క్రాస్​(Red Cross)​ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్​, కార్యదర్శి అరుణ్​బాబు, నిజామాబాద్​ డివిజన్​ ఛైర్మన్​ శ్రీశైలం, రాజేశ్వర్​, పీఆర్​వో బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | సీపీని కలిసిన ట్రెయినీ కలెక్టర్​ సంకేత్​ కుమార్​