KTR | కేటీఆర్‌ను కలిసిన ఎల్లారెడ్డి నాయకులు

KTR | కేటీఆర్‌ను కలిసిన ఎల్లారెడ్డి నాయకులు
KTR | కేటీఆర్‌ను కలిసిన ఎల్లారెడ్డి నాయకులు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: KTR | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను KTR పలువురు ఎల్లారెడ్డి నాయకులు కలిశారు. ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో Telangana Bhavan ఈ మేరకు ఆయనను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్​ సర్వాపూర్‌ సత్యనారాయణ రావు, నిజామాబాద్‌ జడ్పీ మాజీ ఛైర్మన్​ విఠల్‌ రావు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  IPL | బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. దంపతుల అరెస్ట్​