Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : KPHB | మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. హైదరాబాద్ కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించింది. తాగి కారు నడుపుతూ.. బైక్ను ఢీకొట్టింది. పైగా ప్రశ్నించిన వారిని బెరించింది. దీంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వచ్చి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేశారు.
Advertisement