Advertisement
అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని అర్స పల్లిలో గల ఎం.శ్రీనివాస్ క్లినిక్ ను బుధవారం వైద్య అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వైద్యం చేస్తున్నట్లు తేలడంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Advertisement