మహేష్ కుమార్ గౌడ్ కు సన్మానం

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయవాది సేపూర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. బీసీ నేతకు కీలక పదవి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Vijayashanti | పదవులు అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదు : విజయశాంతి