అక్షరటుడే, ఆర్మూర్: సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత వినయ్కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు డొంకేశ్వర్ లో గురువారం పాలాభిషేకం చేశారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ సంబురాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు.