అక్షరటుడే, హైదరాబాద్: సచివాలయంలో ఈ నెల 5న ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2, 3 వ తేదీల్లో కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: కక్షిదారులకు సత్వర న్యాయం జరిపించేందుకే కోర్టులు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో నూతనంగా రూ.25.20 కోట్లతో కోర్టులు, న్యాయమూర్తుల...
అక్షరటుడే, వెబ్డెస్క్: మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం శనివారం జిల్లాలో పర్యటించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయన నిమిత్తం 30 మంది చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్...
అక్షరటుడే, వెబ్డెస్క్: నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం విన్నర్...
అక్షరటుడే, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిలో కొందరు.. తమకు నచ్చని వారిపై తేలికగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించేవారు. దూషించకపోయినా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారు. తాము ఒంటరిగా...