ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పారదర్శకంగా పనిచేయాలి

Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పారదర్శకంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ లోని ఎన్ఐసి గదిలో జిల్లా ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి బృందాలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బృందాలు పక్కాగా పని చేయాలని, సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీవో వై. రంగనాథ రావు, ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  INTER EXAMS | ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు