12న డిచ్పల్లి గూడ్స్ షెడ్డును ప్రారంభించనున్న ప్రధాని

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: డిచ్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన గూడ్స్ షెడ్డును ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా షెడ్డును ప్రారంభిస్తారని ఇంఛార్జి రవీందర్ తెలిపారు. రైల్వే గూడ్స్ షెడ్డుతో పాటు ఫ్లాట్ ఫారం, హమాలీ గదిని ప్రారంభించనున్నా రు. ఇందుకోసం స్టేషన్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | మూడు రోజుల్లో నగరంలోని ఆక్రమణలను తొలగించాలి