Home తెలంగాణ సిద్దుల గుట్ట ఆలయాల్లో చోరీ తెలంగాణనిజామాబాద్ సిద్దుల గుట్ట ఆలయాల్లో చోరీ By Akshara Today - January 13, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దేశ్వర గుట్టపైన ఉన్న శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో చోరీ జరిగింది. ఆలయాల్లోని హుండీలను ఆదివారం రాత్రి దొంగలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు. RELATED ARTICLESMORE FROM AUTHOR నేడు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి