అక్షరటుడే, బోధన్​ : నేతాజీ సుభాష్​ చంద్రబోస్​, బాల్​ థాకరే జయంతి సందర్భంగా గురువారం బోధన్​ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్​, పుసులేటి గోపి, విద్యావికాస్​, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.