జీబీఎస్​ వైరస్​తో మరొకరి మృతి

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశంలో జీబీఎస్​(గాలియన్​ బారే సిండ్రోమ్​) వైరస్​ వ్యాప్తి ఆగడం లేదు. ఈ వైరస్​తో తాజాగా మహారాష్ట్రలో మరో వృద్ధుడు మృతి చెందాడు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఐదుగురిని జీబీఎస్​ బలిగొంది. ప్రాణంతమైన ఈ వైరస్​ తెలంగాణలో కూడా ఓ మహిళకు సోకిన విషయం తెలిసిందే. ఈ వైరస్​ సోకితే పక్షవాతం, నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది.