Home తెలంగాణ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం తెలంగాణనిజామాబాద్ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: వేల్పూరు మండలం పోచంపల్లి వరద కాలువలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలడంతో స్థానికులు గమనించి బయటకు తీశారు. మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి బీసీటీయూ మద్దతు కొమరయ్యకే: మాడవేడి వినోద్